కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టులో విచారణ!
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై గురువారం  తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా వరంగల్‌ ఎంజీఎం, హైదరాబాద్‌ ఫీవర్‌ ఆసుపత్రుల్లో కరోనా పరీక…
నివేదితను పెళ్లాడిన చందన్‌ శెట్టి
మైసూరు:  కన్నడ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ విన్నర్, కన్నడ ప్రముఖ ర్యాపర్‌ గాయకుడు చందన్‌శెట్టి, నివేదితా గౌడ బుధవారం మూడుముళ్లతో ఒక్కటయ్యారు. మైసూరులోని హుణసూరు రోడ్డులో ఉన్న హినకల్‌లోని ఫంక్షన్‌ హాల్లో వీరిద్దరి వివాహం వేడుకగా జరిగింది. నివేదితా తల్లిదండ్రులు హేమా, రమేష్, దంపతులు, చందన్‌శెట్టి తల్లిదండ్ర…
Image
గవర్నర్ ను కలిసిన అచార్య యార్లగడ్డ
వర్నర్ ను కలిసిన అచార్య యార్లగడ్డ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ బిశ్వ భూషన్ హరిచందన్ తో ఆంధ్రప్రదేశ్  హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం అధ్యక్షులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం రాజ్ భవన్ లో గౌరవ గవర్నర్ తో సమావేశమైన యార్లగడ్డ తాను రచించిన, అనువదించిన సాహితీ…